ఆంధ్రప్రదేశ్లో చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని కింది విధాలుగా వర్గీకరించవచ్చు.
పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు, రమణీయ ప్రకృతి గల స్థలాలు, సంగ్రహశాలలు, జంతుప్రదర్శనశాలలు, నదీలోయ ప్రాజెక్టులు
- తిరుమల తిరుపతి
- అంతర్వేది - శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మందిరం
- ద్రాక్షారామం
- అహోబిళం -కర్నూలు జిల్లా
- మహానంది - కర్నూలు జిల్లా
- అన్నవరం
- కాణిపాకం - చిత్తూరు జిల్లా
- దేవుని కడప - కడప జిల్లా
- తాళ్ళపాక - కడప జిల్లా
- బ్రహ్మంగారిమఠం - కడప జిల్లా
- పుష్పగిరి - కడప జిల్లా
- శ్రీ కాళహస్తి - చిత్తూరు జిల్లా
- శ్రీశైలం - కర్నూలు జిల్లా
- సింహాచలం
- కనకదుర్గ దేవాలయం - (విజయవాడ)
- వేదాద్రి నరసింహ క్షేత్రం
- పిఠాపురం
- మంగళగిరి
- మోపిదేవి
- అరసవిల్లి
- శ్రీముఖ లింగం
- ర్యాలి - ఆత్రేయపురం
- ద్వారకా తిరుమల
- మద్ది ఆంజనేయ స్వామి గుడి - జంగారెడ్డిగూడెం
- కోటప్ప కొండ
- మంత్రాలయం - కర్నూలు జిల్లా
- పావులూరు
- రాయదుర్గం
- చెన్నకేశవస్వామి ఆలయం (మాచర్ల)
- ఆంజనేయ స్వామి ఆలయం (పొన్నూరు), (గుంటూరు జిల్లా)
- ఆంజనేయ స్వామి ఆలయం (సింగరకొండ), (ప్రకాశం జిల్లా)
- శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)
- శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం (నెల్లూరు)
- కామాక్షమ్మ గుడి, జొన్నవాడ (నెల్లూరు జిల్లా)
- శ్రీ నరసింహ స్వామి గుడి, నరసింహ కొండ (నెల్లూరు జిల్లా)
- శ్రీ నరసింహ స్వామి గుడి, పెంచలకోన (నెల్లూరు జిల్లా
- చెన్నకేశవ స్వామి గుడి, మార్కాపురం (ప్రకాశం జిల్లా)
- శ్రీ నరసింహ స్వామి గుడి (కదిరి)
- శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం (గొలగమూడి), (నెల్లూరు జిల్లా)
- క్షీరారామం (పాలకొల్లు) - ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి.
- కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం - పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా
- భీమారామం (గునుపూడి) - భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
- కుమరాభీమారామం - సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా
- అంతర్వేది - (తూర్పు గోదావరి జిల్లా)
- కోటిపల్లి - (తూర్పు గోదావరి జిల్లా)
- వాసుదేవ పెరుమాళ్ దేవాలయం -మందస
- శ్రీ కూర్మాం- శ్రీకాకుళం జిల్లా
రమణీయ ప్రకృతి గల స్థలాలు
[మార్చు]