పంజాబ్ లోక్ కాంగ్రెస్ | |
---|---|
స్థాపకులు | అమరిందర్ సింగ్ |
స్థాపన తేదీ | 2 నవంబరు 2021 |
ప్రధాన కార్యాలయం | SCO 61-61-63, Sector 9-D, చండీగఢ్ |
ECI Status | పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు |
కూటమి | (ఎన్.డి.ఎ) (2021 - ప్రస్తుతం) |
లోక్సభ స్థానాలు | 0 |
రాజ్యసభ స్థానాలు | 0 |
శాసన సభలో స్థానాలు | 0 |
పంజాబ్ లోక్ కాంగ్రెస్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ 2021 నవంబర్ 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట కొత్త పార్టీని స్థాపించాడు.[1][2]
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలోనూ సిద్ధూకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు అమరిందర్ సింగ్ ప్రాధాన్యతకు అధిష్టానం చెక్ పెట్టడంతో పార్టీలో సీనియర్నైన తనను కాంగ్రెస్ అధిష్టానం పక్కనపెట్టేయడాన్ని జీర్ణించుకోలేక పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పార్టీని స్థాపించాడు.
2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో (ఎన్.డి.ఎ) భాగస్వామ్య పక్షంగా 28 స్థానాలలో పోటీ చేసింది.[3][4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)