మోతీ లాల్ ఖేము | |
---|---|
జననం | 1933 శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, బ్రిటీష్ రాజ్ |
మరణం | 2018 ఏప్రిల్ 16 | (వయసు 84–85)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నాటక రచయిత |
బంధువులు | కునాల్ ఖేము (మనుమడు) |
మోతీ లాల్ ఖేము (1933-16 ఏప్రిల్ 2018) జమ్మూ కాశ్మీర్ చెందిన భారతీయ సమకాలీన నాటక రచయిత. శ్రీనగర్ కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన అతను జమ్మూ కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో చదివాడు. అతని నాటకాలలో నగర్ ఉదాస్, తీన్ అసంగతి ఐకాంకి (1968) లాల్ ద్రయాస్ లాల్ రే (1972) ట్రునోవ్ (1970) షాయ్ (1973) నాటక్ ట్రూచే (1980) తోతా టోల్ ఐనా (1985) ఉన్నాయి.[1]
నాటక రచయితగా కాశ్మీరీ సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గాను 1982లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
2012లో పద్మశ్రీ అవార్డును గెలుచుకున్నారు.[2]
నాటక రచయితగా కాశ్మీరీ సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గాను 1982లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.నాటక రచయితగా కాశ్మీరీ సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గాను 1982లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.