ఆనందరావు విఠోబా అడ్సుల్
|

|
|
పదవీ కాలం 2009 – 2019
|
ముందు
|
అనంత్ గుధే
|
తరువాత
|
నవనిత్ రవి రాణా
|
నియోజకవర్గం
|
అమరావతి
|
|
పదవీ కాలం 1996 – 2009
|
ముందు
|
ముకుల్ వాస్నిక్
|
తరువాత
|
ప్రతాపరావు జాదవ్
|
నియోజకవర్గం
|
బుల్దానా
|
శివసేన పార్టీ నాయకుడు
|
పదవీ కాలం జనవరి 2018 – మే 2019
|
కేంద్ర ఆర్థిక & కంపెనీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
|
పదవీ కాలం ఆగస్ట్ 2002 – మే 2004
|
ప్రధాన మంత్రి
|
అటల్ బిహారీ వాజ్పేయి
|
ముందు
|
అనంత్ గీతే
|
తరువాత
|
ఎస్.ఎస్ పళనిమాణికం
|
వ్యక్తిగత వివరాలు
|
|
జననం
|
(1947-06-01) 1 జూన్ 1947 (age 77) శిరంబే, కోరేగావ్ తాలూకా, సతారా జిల్లా
|
రాజకీయ పార్టీ
|
శివసేన
|
జీవిత భాగస్వామి
|
మంగళ
|
సంతానం
|
1 కుమారుడు, 2 కుమార్తెలు
|
నివాసం
|
ముంబై
|
మూలం
|
[1] [2]
|
ఆనందరావు విఠోబా అడ్సుల్ (జననం 1 జూన్ 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 2002 నుండి 2004 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేసి 2011, 2012 & 2013లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.[1]
- 1996: 11వ లోక్సభకు ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)
- 1999: 13వ లోక్సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
- అక్టోబర్ 1999-జూ. 2002: చీఫ్ విప్, శివసేన పార్లమెంటరీ పార్టీ, లోక్సభ.
- 1999–2002: మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు
- 2000–2002: రవాణా & పర్యాటకంపై కమిటీ సభ్యుడు
- 2000-మార్చి 2002: రైల్వే మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- జూలై 2002-ఆగస్ట్. 2002: నాయకుడు, శివసేన పార్లమెంటరీ పార్టీ
- 26 ఆగస్టు 2002 - మే 2004: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ & కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
- 2009 15వ లోక్సభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
- 6 ఆగస్టు 2009 - పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
- 31 ఆగస్టు 2009 - పెట్రోలియం & సహజ వాయువుపై కమిటీ సభ్యుడు
- 23 సెప్టెంబర్ 2009 - ప్రభుత్వ హామీలపై కమిటీ సభ్యుడు
- 5 మే 2010 - పబ్లిక్ అకౌంట్స్ కమిటీ [2]
- 2014: 16వ లోక్సభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
- 1 సెప్టెంబరు 2014: రసాయనాలు & ఎరువులపై స్టాండింగ్ కమిటీ ఛైర్పర్సన్.
- 2018: శివసేన పార్టీ నాయకుడిగా నియమితులయ్యాడు.