ఉపేంద్ర కుష్వాహా | |||
| |||
మానవ వనరులు & అభివృద్ధి శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 10 డిసెంబర్ 2018 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | శశి థరూర్ | ||
లోక్సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | మహాబలి సింగ్ | ||
తరువాత | మహాబలి సింగ్ | ||
నియోజకవర్గం | కరకత్ నియోజకవర్గం | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 8 జులై 2010 – 4 జనవరి 2013 | |||
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చైర్పర్సన్
| |||
పదవీ కాలం 13 మార్చ్ 2013 – 14 మార్చ్ 2021 | |||
ముందు | పదవి ప్రారంభం | ||
తరువాత | పదవి ముగింపు | ||
పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు జనతా దళ్ (యునైటెడ్)
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 | |||
బీహార్ శాసనమండలి సభ్యడు (ఎమ్మెల్సీ)
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2021 | |||
బీహార్ శాసనసభ సభ్యడు (ఎమ్మెల్యే)
| |||
పదవీ కాలం 2000 – 2005 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వైశాలి జిల్లా, బీహార్, భారతదేశం | 1960 ఫిబ్రవరి 6||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ లోక్ దళ్ (2023—2024) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ (యునైటెడ్) (2021—2023);(2009—2013); (2004—2007) రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(2013—2021) రాష్ట్రీయ సమతా పార్టీ (2007—2009) | ||
పూర్వ విద్యార్థి | బీహార్ యూనివర్సిటీ |
ఉపేంద్ర సింగ్ కుష్వాహా (జననం 6 ఫిబ్రవరి 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలోని కరకత్ లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 26 మే 2014 నుండి 10 డిసెంబర్ 2018 వరకు కేంద్ర మానవ వనరులు & అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]
ఉపేంద్ర కుష్వాహా 6 ఫిబ్రవరి 1960న బీహార్లోని వైశాలిలో మునేశ్వర్ సింగ్, మునేశ్వరి దేవి దంపతులకు జన్మించాడు. ఆయన పాట్నా సైన్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఉపేంద్ర కుష్వాహా ముజఫర్పూర్లోని బిఆర్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో ఎంఏ పూర్తి చేసి, సమతా కాలేజీలో పాలిటిక్స్ విభాగంలో లెక్చరర్గా పని చేశారు.[2]