ఎస్. గాంధీసెల్వన్ (జననం 2 జూన్ 1963) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్సభ ఎన్నికలలో నమక్కల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1][2]