ఎస్. ఎస్. పళనిమాణికం (జననం 15 ఆగస్టు 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తంజావూరు నియోజకవర్గం నుండి ఆరుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]