కిరెణ్ రిజిజు | |||
| |||
కేంద్ర న్యాయశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2021 జులై 7 – 18 మే 2023 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | రవి శంకర్ ప్రసాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 19 November 1971[1] నాప్రా , వెస్ట్ కామెంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం | (age 52)||
రాజకీయ పార్టీ | Bharatiya Janata Party | ||
జీవిత భాగస్వామి | Joram Rina Rijiju | ||
నివాసం | 9, Krishna Menon Marg, New Delhi – 110011 | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం |
కిరెణ్ రిజిజు (జననం 1971 నవంబర్ 19) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది. ఇతను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు. 2023 మే 18 నుండి కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2][3]
1971 నవంబర్ 19న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ కమెంగ్ జిల్లాలోని నాఖు గ్రామంలో జన్మించాడు..[4][5]
రిజిజు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్రాజ్ కాలేజీ నుండి డిగ్రీ (బి.ఏ) చేశాడు. ఆ తరువాత 1998 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం న్యాయ పాఠశాల నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎల్.ఎల్.బి) చేసాడు.