గోవా గవర్నరు | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
అధికారిక నివాసం | రాజ్ భవన్ (పనాజీ), గోవా |
నియమించేవారు | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | 5 సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ | గోపాల్ సింగ్ |
ఏర్పాటు | 30 మే 1987 |
గోవా గవర్నర్, నామమాత్రపు అధిపతి, గోవా రాష్ట్రంలో భారత రాష్ట్రపతికి ప్రతినిధి. గవర్నర్ను రాష్ట్రపతి ఐదేళ్ల కాలానికి నియమిస్తారు. పి. ఎస్. శ్రీధరన్ పిళ్లై 2021 జూలై 7 నుండి ప్రస్తుత గవర్నరుగా అధికారంలో ఉన్నారు.[1]
గవర్నర్ అనేక రకాల అధికారాలను పొందుతారు:
గోవా, డామన్, డయ్యూతో పాటు 1987 మే 30 వరకు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. అందుచేత అది అప్పటి వరకు లెఫ్టినెంట్ గవర్నర్ల పాలనలో ఉంది.[2]
1987లో గోవా భారతదేశంలో పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది.అప్పటి నుండి పనిచేసిన గవర్నర్ల జాబితా.[2]
వ.సంఖ్య | పేరు | చిత్తరువు | పదవిలో చేరింది | పదవిని వదిలిపెట్టింది |
---|---|---|---|---|
1 | గోపాల్ సింగ్ | ![]() |
1987 మే 30 | 1989 జూలై 17 |
2 | ఖుర్షీద్ ఆలం ఖాన్ | ![]() |
1989 జూలై 18 | 1991 మార్చి 17 |
3 | భాను ప్రకాష్ సింగ్ | ![]() |
1991 మార్చి 18 | 1994 ఏప్రిల్ 3 |
4 | బి. రాచయ్య | ![]() |
1994 ఏప్రిల్ 4 | 1994 ఆగస్టు 3 |
5 | గోపాల రామానుజం | ![]() |
1994 ఆగస్టు 4 | 1995 జూన్ 15 |
6 | రొమేష్ భండారి | ![]() |
1995 జూన్ 16 | 1996 జూలై 18 |
7 | పిసి అలెగ్జాండర్ | ![]() |
1996 జూలై 19 | 1998 జనవరి 15 |
8 | టిఆర్ సతీష్ చంద్రన్ | ![]() |
1998 జనవరి 16 | 1998 ఏప్రిల్ 18 |
9 | జె. ఎఫ్.ఆర్. జాకబ్ | ![]() |
1998 ఏప్రిల్ 19 | 1999 నవంబరు 26 |
10 | మహమ్మద్ ఫజల్ | ![]() |
1999 నవంబరు 26 | 2002 అక్టోబరు 25 |
11 | కిదార్ నాథ్ సహాని | ![]() |
2002 అక్టోబరు 26 | 2004 జూలై 2 |
– | మహమ్మద్ ఫజల్ (తాత్కాలిక) | ![]() |
2004 జూలై 3 | 2004 జూలై 16 |
12 | ఎస్సీ జమీర్ | ![]() |
2004 జూలై 17 | 2008 జూలై 21 |
13 | శివిందర్ సింగ్ సిద్ధూ | ![]() |
2008 జూలై 22 | 2011 ఆగస్టు 26 |
14 | కటీకల్ శంకరనారాయణన్ | ![]() |
2011 ఆగస్టు 27 | 2012 మే 3 |
15 | భారత్ వీర్ వాంచూ | ![]() |
2012 మే 4 | 2014 జూలై 4 |
16 | మార్గరెట్ అల్వా[3] | ![]() |
2014 జూలై 12 | 2014 ఆగస్టు 5 |
– | ఓం ప్రకాష్ కోహ్లీ (అదనపు బాధ్యత) | ![]() |
2014 ఆగస్టు 6 | 2014 ఆగస్టు 25 |
17 | మృదులా సిన్హా | ![]() |
2014 ఆగస్టు 26 | 2019 నవంబరు 2 |
18 | సత్యపాల్ మాలిక్ | 2019 నవంబరు 3 | 2020 ఆగస్టు 18 | |
– | భగత్ సింగ్ కోష్యారీ (అదనపు బాధ్యత)[4] | ![]() |
2020 ఆగస్టు 18 | 2021 జూలై 6 |
19 | పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై[5][6] | ![]() |
2021 జూలై 7 | అధికారంలో ఉన్నారు |