టి.ఆర్. పరివేందర్ (జననం 24 ఆగష్టు 1941) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో పెరంబలూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]