ధనంజయ్ ముండే | |||
రాష్ట్ర సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 2025 మార్చి 3 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ముందు | సురేష్ ఖాదే | ||
బీడ్ జిల్లా ఇంచార్జి మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 జనవరి 2020 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
ముందు | పంకజ ముండే | ||
నియోజకవర్గం | పార్లీ | ||
శాసనమండలిలో ప్రతిపక్ష నేత
| |||
పదవీ కాలం 22 డిసెంబర్ 2014 – 24 అక్టోబర్ 2019 | |||
గవర్నరు | *సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
ముందు | వినోద్ తావదే | ||
తరువాత | ప్రవీణ్ దారేకర్ | ||
నియోజకవర్గం | ఎమ్మెల్సీ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 21 అక్టోబర్ 2019 | |||
ముందు | పంకజ ముండే | ||
నియోజకవర్గం | పార్లీ [1] | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పార్లీ, మహారాష్ట్ర, భారతదేశం | 1975 జూలై 15||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ ) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ధనంజయ్ ముండే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[2]
ధనంజయ్ ముండే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పని చేశాడు. ఆయన 2019లో జరిగిన సెంబ్లీ ఎన్నికల్లో పార్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
ధనంజయ్ ముండే 2024 డిసెంబరు 15న దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4][5][6] ఆయన 2025 మార్చి 3న మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[7]