ధరమ్వీర్ గాంధీ (జననం 1 జూన్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో పాటియాలా నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]