బాల్ దత్ మిశ్రా | |
---|---|
![]() | |
2వ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ | |
Assumed office 2023 ఫిబ్రవరి 16 | |
అధ్యక్షుడు | ద్రౌపది ముర్ము |
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ |
అంతకు ముందు వారు | రాధా కృష్ణ మాధుర్ |
19వ అరుణాచల్ ప్రదేశ్ గవర్నరు | |
In office 2017 అక్టోబరు 3 – 2023 ఫిబ్రవరి 15 | |
అంతకు ముందు వారు | పద్మనాభ ఆచార్య |
తరువాత వారు | లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ (రిటైర్డ్.) |
మేఘాలయ గవర్నర్ | |
(అదనపు ఛార్జీ) | |
In office 2022 అక్టోబరు 4 – 2023 ఫిబ్రవరి 12 | |
అంతకు ముందు వారు | సత్యపాల్ మాలిక్ |
తరువాత వారు | ఫగు చౌహాన్ |
మిజోరం గవర్నర్ | |
(అదనపు ఛార్జీ) | |
In office 2021 ఆగస్టు 11 – 2021 నవంబరు 05 | |
అంతకు ముందు వారు | కంభంపాటి హరిబాబు |
తరువాత వారు | కంభంపాటి హరిబాబు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | [1] కథౌటా, భదోహి జిల్లా, యునైటెడ్ ప్రావిన్సెస్, బ్రిటిష్ ఇండియా (నేటి ఉత్తర ప్రదేశ్, భారతదేశం) | 20 జూలై 1939
జీవిత భాగస్వామి | నీలం మిశ్రా |
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
Military service | |
Allegiance | India |
Branch/service | భారత సైన్యం |
Years of service | 1961 - 1995 |
Battles/wars | సైనో-ఇండియన్ వార్, ఇండో-పాకిస్తానీ యుద్ధం, 1965 & బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం |
బ్రిగేడియర్ బాల్ దత్ మిశ్రా భారత సైన్యం రిటైర్డ్ అధికారి. ప్రస్తుతం లడఖ్ లెఫ్టినెంట్ గవర్నరుగా 2023 ఫిబ్రవరి 19 నుండి అధికారం ఉన్నారు.[2] గతంలో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల గవర్నర్గా పనిచేశారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నరుగా 2017 అక్టోబరు 03 నుండి 2023 ఫిబ్రవరి 15 వరకు పనిచేసారు.[3]
మిశ్రా అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఆ తరువాత గ్వాలియర్ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్. డి పూర్తి చేసాడు. వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసు కళాశాలలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యను బోధించాడు. ఇతను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎలఎల్బీ కూడా పూర్తి చేసాడు.
1939 లో జన్మించిన మిశ్రా, 1961 డిసెంబరులో ఇన్ఫాంట్రీ అధికారిగా భారత ఆర్మీలో చేరాడు. 1995లో ఆర్మీ నుండి పదవీ విరమణ పొందాడు.
మిశ్రా భారతదేశంలో వివిధ యుద్ధాలు, కార్యాచరణ పాత్రలలో పనిచేశాడు: