రఘువంశ్ ప్రసాద్ సింగ్
|

రఘువంశ్ ప్రసాద్ సింగ్
|
లోక్సభ సభ్యుడు
|
పదవీ కాలం 1996–2014
|
ముందు
|
శివ శరన్ సింగ్
|
తరువాత
|
రామా కిషోర్ సింగ్
|
నియోజకవర్గం
|
వైశాలి
|
వ్యక్తిగత వివరాలు
|
|
జననం
|
(1946-06-06)1946 జూన్ 6 వైశాలి జిల్లా, బీహార్, భారతదేశం
|
మరణం
|
2020 సెప్టెంబరు 13(2020-09-13) (వయసు: 74) న్యూఢిల్లీ,
|
రాజకీయ పార్టీ
|
రాష్ట్రీయ జనతా దళ్
|
జీవిత భాగస్వామి
|
కిరణ్ సింగ్
|
సంతానం
|
2 కుమారులు, 1 కుమార్తె
|
నివాసం
|
పాట్నా
|
రఘువంశ్ ప్రసాద్ సింగ్ ( 1946 జూన్ 6 - 2020 సెప్టెంబరు 13) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్లోని వైశాలి నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై యూపీఎ - 1 ప్రభుత్వంలోని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోగ్రామీణాభివృద్ధి శాఖ, ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[1]
- కార్యదర్శి, సంయుక్త సోషలిస్ట్ పార్టీ (SSP), సీతామర్హి జిల్లా (1973 – 77)
- బీహార్ శాసనసభ్యుడు (1977 – 90)
- రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత), విద్యుత్, బీహార్ ప్రభుత్వం (1977 – 79)
- లోక్ దళ్ అధ్యక్షుడు, సీతామర్హి జిల్లా (1980 – 85)
- బీహార్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ (1990)
- బీహార్ శాసనమండలి డిప్యూటీ లీడర్ (1991 – 94)
- బీహార్ శాసనమండలి సభ్యుడు (1991 – 95)
- బీహార్ శాసనమండలి చైర్మన్ (1994 – 95)
- బీహార్ రాష్ట్ర ఇంధనం, ఉపశమనం, పునరావాసం, అధికార భాషల శాఖ మంత్రి (1995 – 96)
- 11వ లోక్సభకు ఎన్నికయ్యాడు (1996)
- కేంద్ర రాష్ట్ర మంత్రి, పశు సంవర్ధక & పాడి పరిశ్రమ (స్వతంత్ర బాధ్యత) (1996 – 97)
- కేంద్ర రాష్ట్ర మంత్రి, ఆహారం & వినియోగదారుల వ్యవహారాల (స్వతంత్ర బాధ్యత) (1997 – 98)
- 12వ లోక్సభకు 2వ సారి ఎన్నికయ్యాడు (1998)
- 13వ లోక్సభకు 3వ సారి ఎన్నికయ్యాడు (1999)
- రాష్ట్రీయ జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ, లోక్సభ నాయకుడు (1999 – 2000)
- 14వ లోక్సభకు 4వ సారి ఎన్నికయ్యాడు (2004)
- కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి (2004 – 09)
- వైస్ ప్రెసిడెంట్, పార్లమెంటరీ ఫోరమ్ ఆన్ వాటర్ కన్జర్వేషన్ & మేనేజ్మెంట్
- 15వ లోక్సభకు 5వ సారి ఎన్నికయ్యాడు (2009)
రఘువంశ్ ప్రసాద్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2020 సెప్టెంబరు 13న మరణించాడు.[2][3]