రాజేశ్వర్ ఆచార్య | |
---|---|
జననం | వారణాశి, భారతదేశం |
వృత్తి | శాస్త్రీయ సంగీత గాయకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం |
పురస్కారాలు | పద్మశ్రీ (2019) |
రాజేశ్వర్ ఆచార్య భారతదేశంలోని వారణాసికి చెందిన హిందూస్థానీ శాస్త్రీయ గాయకుడు. కళల రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2019లో భారత రాష్ట్రపతి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు.[1]
ఆచార్య భారతదేశంలోని వారణాసి లో జన్మించారు. ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సంగీతాన్ని అభ్యసించారు. పండిట్ బల్వంత్రాయ్ భట్ వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. ఆయన గ్వాలియర్ సంగీత పరంపరకు చెందినవారు. ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం యొక్క కళలు, సంగీత విభాగంతో అనుబంధం కలిగి ఉన్నారు. 2003లో పదవీ విరమణ చేశారు .[2][3]
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)