రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (కాంబ్లే) అనేది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీ. పాత అంబేద్కరైట్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీలిక సమూహంగా ఈ పార్టీ ఏర్పాటు చేయబడింది. బీసీ కాంబ్లే ఈ పార్టీ నాయకుడిగా ఉన్నాడు.[1][2] దీని ఉనికి మహారాష్ట్రకే పరిమితమైంది.
ఇటీవల ప్రకాష్ అంబేద్కర్ భారిపా బహుజన్ మహాసంఘ మినహా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని వర్గాలు తిరిగి ఐక్యమై "రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా"ను స్థాపించడానికి ప్రయత్నించాయి.