ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
లోక్ సత్తా పార్టీ | |||
---|---|---|---|
నాయకత్వము | డా. జయప్రకాశ్ నారాయణ్ | ||
స్థాపితము | అక్టోబరు 1 2006 | ||
ముఖ్య కార్యాలయము | ఇ.నెం. : 5-10-180/A&A1, బ్యాండ్ లేన్స్, హిల్ఫోర్ట్ రోడ్, ఆదర్శనగర్, హైదరాబాదు-500 001 | ||
కూటమి | లేదు | ||
సిద్ధాంతము | |||
ప్రచురణలు | లోక్ సత్తా టైమ్స్ | ||
లోక్ సభ సీట్లు | 0 / 545 |
||
రాజ్య సభ సీట్లు | 0 / 245 |
||
శాసనసభ సీట్లు | 0 / 294
| ||
వెబ్ సైట్ | లోక్ సత్తా అధికార వెబ్ సైట్ | ||
చూడండి | భారత రాజకీయ వ్యవస్థ |
లోక్ సత్తా పార్టీ (ఆంగ్లం : The Lok Satta Party) 2006 అక్టోబరు 2 న స్థాపించబడింది.[1] దీని స్థాపకుడు డా. జయప్రకాశ్ నారాయణ్. ఇదో సాంఘిక సంక్షేమ సంస్థగా ప్రారంభమైనది. రాజకీయరంగంలో విప్లవాత్మకమైన శుద్ధ వాతావరణం తీసుకురావాలనేది సంకల్పం. ఈ సంస్థ గత తొమ్మిదేండ్లుగా తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నది.
దారి తప్పిన ప్రస్తుత భారత రాజకీయానికి లోక్ సత్తా ఒక ప్రత్యమ్నాయం. దీనిని డా. జయప్రకాష్ నారాయణ స్థాపించాడు. డా.జయప్రకాష్ నారాయణ్ 1980 సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఐ.ఏ.ఎస్ ఆఫీసరు. తదనంతర కాలంలో తన పదవికి రాజీనామా చేసి, లోక్ సత్తా ఉద్యమాన్ని స్థాపించాడు.
మహారాష్ట్ర పూణే జిల్లాలోని మావల్ తాలూక "అడెలె" గ్రామ పంచాయతీ ఎన్నికలలో, గ్రామంలో గల తొమ్మిది వార్డ్లకు గాను ఎనిమిదింటికి పోటీచేయగా, ఆరు వార్డ్లలో నెగ్గి గ్రామపంచాయతీలో సర్పంచ్ పదవి పొందింది. గ్రామ సర్పంచ్ శ్రీమతి నికితా ఘోట్కులే.[3]