నిరంజన్ జ్యోతి | |||
![]()
| |||
గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | రామ్ కృపాల్ యాదవ్ | ||
వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 జులై 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | రావుసాహెబ్ దన్వే | ||
ఆహార శుద్ధి సూక్ష్మ పరిశ్రమ శాఖ
| |||
పదవీ కాలం 8 నవంబర్ 2014 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
తరువాత | రామేశ్వర్ తేలి | ||
లోక్సభ సభ్యురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | రాకేష్ సచ్న్ | ||
నియోజకవర్గం | ఫతేపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] పాతేవ్ర, హమీర్ పూర్, ఉత్తరప్రదేశ్ | 1967 మార్చి 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | గౌస్ గంజ్ మూసనగర్, కాన్పూరు జిల్లా, ఉత్తర ప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
సాధ్వీ నిరంజన్ జ్యోతి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు లోక్సభకు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంది.[2]